Palasamudram
Palasamudram | |
---|---|
Coordinates: 13°16′19″N 79°24′08″E / 13.27194°N 79.40222°E | |
Country | India |
State | Andhra Pradesh |
District | Chittoor |
Mandal | Palasamudram |
Languages | |
• Official | Telugu |
Time zone | UTC+5:30 (IST) |
Palasamudram is a village in Chittoor district of the Indian state of Andhra Pradesh. It is the mandal headquarters of Palasamudram mandal.[1]
References
- ^ "Chittoor District Mandals" (PDF). Census of India. pp. 508, 522. Retrieved 19 June 2015.
{{Chittoor-geo-stub}
About tourism:-పాలసముద్రం మండలం మఠవలంలో పురాతన ఒక శివుడు దేవాలయం వుంది. ఒక 500c to 700Old ఏళ చరిత్రగల దేవస్థానం. ఇది శ్రీ కృష్ణ దేవరాయులు పరిపాలనలో స్థాపించారు.ఇది స్థాపించిండానికి ముందు పక్కలోవునా శోలింగర్ అనే ఊరిలో నరసింహ స్వామి దేవస్థానం వుంది. దీన్ని స్థాపించినవారు చోల రాజులు, అందుకే శోలింగర్ అనే ఊరు పేరూ వచింది.శ్రీ కృష్ణ దేవరాయులు రాజులు పర్యటనలో బాగంగ శోలింగర్ నరసింహ దేవస్థానం దర్శనానికి హాజరుకాగ దేవస్థానం వాస్తు దోశంతో అభివృద్ధి చెందక పోవడంతో గమనించి.వాస్తు ప్రకారం నరసింహ స్వామి దేవస్థానం నాలుగు దిక్కులు శివాలయాలు నిర్మించాలని మంత్రి వర్యులు వేద పండితులు సూచించారు.
అందులో బాగంగ తిరుతణి, నాగపూండి, అరకోణం, మఠవలంలో స్థాపించారు. మఠవలంలో ఉన్న దేవస్థానం పేరు శ్రీ ఆనంద వల్లి గోవత్స నాదేశ్వర స్వామి శివుడు దేవస్థానాని ఎంపిక చేశారు.ఈ దేవస్థానం ఎంపిక చేయడానికి కారణం దేవస్థానం స్థాపించిండానికి ముందు అక్కడ పుట్ట వుంది.పుట్ట దగ్గరకి ఆవు వచ్చి పుట్టలో పాలు వొదిలేది,ఒక రోజు ఆవు కనిపించక పోవడంతో ఆవు ఎజమాని వెతుకుతూ దాని వెంటవెలి చూడగ ఆవు పుట్టలో పాలు వొదిలేది చూసి ఆశ్చర్య పోయాడు.పుట్టలో ఏముంది అని గడ్డపార ఎతి పుట్టపై గుచంగ పుట్టలో నుంచి రక్తం రావడం గమనించాడు.పుట్ట పయిన నీలు పోసి కరిగించి చూడగ శివలింగానికి రక్తం రావడం గమనించాడు.ఇదీ దేవుడు మహిమే అని తెలుసుకోని అపుడు నుంచి పూజలు చెయడం మోదలు పెట్టారు. అందుకు ఈ దేవస్థానం ఎంపిక చేసారు ఇప్పటికీ శివలింగం పయిన గాయ పడిన చోట చెమ్మ వస్తాదని ఇపటికీ ప్రచారం వుంది. ఈ దేవస్థానం దర్శించిన వారికి అష్ట అశ్వరయములు ఆరోగ్యము సకల సంపద కలుగుతాదని.కోరుకునవనీ జరుగుతాదనీ అక్కడ ప్రజల నమ్మకం.
పూజలు విశేషాలు : మార్చి లాష్ట్లో11 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి,ప్రతీ అమావాస్య పౌర్ణమికి ప్రదక్షణాలు జరుగుతాయి. ఈ దేవస్థానాని దర్శంచిన వారికి మంచి జరుగుతాదని
ఇట్లు మీ మధు నాయుడు